బెంగళూరు : కాలం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడనే చందంగా ఓ యువకుడి కల నెరవేరనుంది. ఏనాటికైనా కోటీశ్వరుడిగా ఎదగాలని కలలు కంటున్న సదరు యువకుడు గల్ఫ్ లాటరీలో జాక్‌పాట్ కొట్టాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 23 కోట్ల రూపాయలు సొంతం చేసుకోనున్నాడు. అకౌంటెంట్‌గా జీవన పోరాటం చేస్తున్న సదరు యువకుడికి ఈ జాక్‌పాట్
అమీర్పేట్ టు అమరావతి: జగన్ ప్రకటనతో సీన్ రివర్స్ ...ఏం జరుగుతోంది?
అమీర్పేట్ టు అమరావతి: జగన్ ప్రకటనతో సీన్ రివర్స్ ...ఏం జరుగుతోంది?
దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోంది. ఒక మంచి ఉద్యోగం సంపాదించాలన్న యువత ఆశలు ఆవిరవుతున్నాయి. ఓ వైపు ఆర్థికమాంద్యం దెబ్బతో ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు దొరక్కపోవడం మరోవైపు ప్రభుత్వం నుంచి ఉద్యోగ ప్రకటనలు భారీ స్థాయిలో రాకపోవడంతో యువత నిరాశలో ఉంది. అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే సీన్ రివర్స్ అయ్యింది. అమరావతిలో
పులి పిల్లకు జగన్ పేరు పెట్టిన ఏపీ మంత్రి : మరో నాలుగు వైట్ టైగర్స్ కు ఇలా..!
పులి పిల్లకు జగన్ పేరు పెట్టిన ఏపీ మంత్రి : మరో నాలుగు వైట్ టైగర్స్ కు ఇలా..!
ఏపీ ప్రభుత్వంలోని అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అయిదు పులి పిల్లలకు పేర్లు ఖరారు చేసారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర జూ పార్కులో ఐదు తెల్లపులి పిల్లలు జన్మించాయి. జూ పార్క్ లోని తెల్ల పులులు సమీర్‌, రాణిలకు పుట్టిన సంతానానికి పేర్లు ఖరారు చేయాల్సిందిగా అధికారులు మంత్రిని కోరారు. ఆయన వెంటనే వాటికి నామకరణం
సీఎం కేసిఆర్ ఢిల్లీ పర్యటన.... అమిత్ షాతో ముగిసిన భేటి , కాసేపట్లో... ప్రధానితో సమావేశం
సీఎం కేసిఆర్ ఢిల్లీ పర్యటన.... అమిత్ షాతో ముగిసిన భేటి , కాసేపట్లో... ప్రధానితో సమావేశం
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన భేటి ముగిసింది. పార్లమెంట్ నార్త్‌బ్లాక్‌లోని జరిగిన సమావేశం, సుమారు 40 నిమిషాల పాటు కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు రాజకీయాల అంశాలు కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు షాకు
అమావాస్య అయితే ఆ గ్రామంలో భయం భయం .. రక్తం తాగే ఆ వ్యక్తిని చూసి వణికిపోతున్న జనం
అమావాస్య అయితే ఆ గ్రామంలో భయం భయం .. రక్తం తాగే ఆ వ్యక్తిని చూసి వణికిపోతున్న జనం
అమావాస్య వస్తుంది అంటే ఆ గ్రామంలో ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో దిగులు పడుతున్నారు. వనపర్తి జిల్లా అమరచింత లో ఒక వ్యక్తి వింత ప్రవర్తన స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. అమావాస్య వచ్చిందంటే జంతువులను చంపి రక్తం తాగుతున్న వ్యక్తి ఎప్పుడు ఏం చేస్తాడు అని ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
వరద నీటిలోనే అంతిమ యాత్ర.. అంత్యక్రియలకు ఎన్ని కష్టాలో (వీడియో)
వరద నీటిలోనే అంతిమ యాత్ర.. అంత్యక్రియలకు ఎన్ని కష్టాలో (వీడియో)
భోపాల్ : వరదల కారణంగా చివరి మజిలీ కష్టంగా మారింది. అంతిమ యాత్రను నీటి కష్టాలు వెంటాడినట్లైంది. చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు వరద రూపంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. మధ్యప్రదేశ్‌లో కుండపోత వర్షాల కారణంగా అంతిమ యాత్రలో ఎదురైన చేదు అనుభవం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుండటంతో అయ్యో
పెద్ద పులుల మధ్య పోట్లాట: వీరూ దుర్మరణం: కళేబరానికి అంత్యక్రియలు..శాస్త్రోక్తంగా!
పెద్ద పులుల మధ్య పోట్లాట: వీరూ దుర్మరణం: కళేబరానికి అంత్యక్రియలు..శాస్త్రోక్తంగా!
జైపూర్: రాజస్థాన్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రెండు పెద్ద పులుల మధ్య భీకరంగా చోటు చేసుకున్న పోరాటంలో వీరూ అనే టైగర్ మరణించింది. తీవ్రంగా గాయాలపాలైన వీరూ సుమారు 48 గంటల పాటు మృత్యువుతో పోరాడింది. సరైన సమయంలో అటవీ శాఖ సిబ్బంది స్పందించి, దానికి చికిత్స చేయించి ఉంటే జీవించి ఉండేదని పులుల
హామీ ఇచ్చిన చోటే.. అమలు: వాహనమిత్ర పథకానికి శ్రీకారం..ఖాకీ చొక్కాతో!
హామీ ఇచ్చిన చోటే.. అమలు: వాహనమిత్ర పథకానికి శ్రీకారం..ఖాకీ చొక్కాతో!
ఏలూరు: రాష్ట్రంలో మరో సంక్షేమ పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 73 వేల మందికి పైగా డ్రైవర్లకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించే పథకం అది. అదే- వైఎస్సార్ వాహనమిత్ర. ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కల్పించడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని వైఎస్
మరో‘సారీ’ జేఏసీ నేతలతో ఐఏఎస్ కమిటీ చర్చలు విఫలం, అర్ధరాత్రి నుంచి సమ్మె
మరో‘సారీ’ జేఏసీ నేతలతో ఐఏఎస్ కమిటీ చర్చలు విఫలం, అర్ధరాత్రి నుంచి సమ్మె
టీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగబోతోంది. మరి కొన్నిగంటల్లో ఎక్కిడి బస్సులు అక్కడే నిలిచిపోనున్నాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ మీడియాకు తెలిపింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదని వెల్లడించింది. అనివార్య పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నామని జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీ నాయకులతో ఐఏఎస్ కమిటీ సభ్యులు
భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేస్తే ఎస్సై దారుణం .. బాధితురాలిని బెదిరించి , ఆమె సోదరుడ్ని చితకబాది
భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేస్తే ఎస్సై దారుణం .. బాధితురాలిని బెదిరించి , ఆమె సోదరుడ్ని చితకబాది
ఏదైనా అన్యాయం జరిగితే న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పి న్యాయం చేయమని పోలీసుల దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్తారు. ఇక పోలీసులు సైతం వారి ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. కానీ తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం కుసుమ న పల్లి గ్రామంలో
నడి రోడ్డులో పెళ్లి చేసుకోవాలని యువతికి వేధింపులు, కన్నడ హీరోకు దేహశుద్ది !
నడి రోడ్డులో పెళ్లి చేసుకోవాలని యువతికి వేధింపులు, కన్నడ హీరోకు దేహశుద్ది !
బెంగళూరు: కన్నడ హీరో, నిర్మాత, దర్శకుడు హుచ్చ వెంకట్ (పిచ్చి వెంకట్)కు నిజంగానే పిచ్చి పట్టినట్లు ఉంది. మడికేరిలో ఇటీవల నడిరోడ్డులో నిలిపి ఉన్న కారు అద్దాలు ధ్వంసం చేసి నానా హంగామా చేసి స్థానికుల చేతిలో తన్నులు తిన్న హుచ్చ వెంకటే తీరు ఇప్పటికీ మారలేదు. నడిరోడ్డులో కాలేజ్ కు వెళ్లడానికి బస్సు కోసం వేచి
మస్ట్ వాచ్ వీడియో: బాలాకోట్ మెరుపు దాడుల వీడియో రిలీజ్ చేసిన ఇండియన్ ఎయిర్ఫోర్స్
మస్ట్ వాచ్ వీడియో: బాలాకోట్ మెరుపు దాడుల వీడియో రిలీజ్ చేసిన ఇండియన్ ఎయిర్ఫోర్స్
న్యూఢిల్లీ: పుల్వామాదాడులకు ప్రతీకార చర్యలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి చివర్లో భారత వాయుసేన బాలాకోట్‌లోని ఉగ్రశిబిరాలపై మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విడుదల చేసింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే సందర్భంగా ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా వీడియోను రిలీజ్ చేశారు. మొత్తం ఒక నిమిషం
జగన్ నయా రాజకీయం: ప్రభుత్వ స్కీములకు మోడీ పేరు,టార్గెట్ చంద్రబాబు పవన్
జగన్ నయా రాజకీయం: ప్రభుత్వ స్కీములకు మోడీ పేరు,టార్గెట్ చంద్రబాబు పవన్
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాజకీయంగా అడుగులు చాలా వ్యూహాత్మకంగా వేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం అమలుపై పలు విమర్శలు వచ్చాయి. ఇక ప్రతిపక్ష పార్టీ ఏ చిన్న అవకాశం వచ్చినా జగన్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతోంది. ఓ వైపు ఎవరెన్ని చెప్పినప్పటికీ పథకాలను అమలు చేస్తూనే
కచ్చులూరు తరహా బోటు ప్రమాదం: 30 మంది గల్లంతు: ఏడు మంది జలసమాధి
కచ్చులూరు తరహా బోటు ప్రమాదం: 30 మంది గల్లంతు: ఏడు మంది జలసమాధి
మాల్దా: మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అచ్చు తూర్పు గోదావరి జిల్లాలోని కచ్చులూరు తరహాలోనే ఓ బోటు నదిలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 50 మంది గల్లంతయ్యారు. ఏడు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్, బిహార్ సరిహద్దుల్లో ప్రవహించే మహానంద నదిలో ఈ
తాడిపత్రి పోలీసుల్లో ఇంటి దొంగ: టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు కోవర్ట్ గా: దాడుల సమాచారం లీక్..!
తాడిపత్రి పోలీసుల్లో ఇంటి దొంగ: టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు కోవర్ట్ గా: దాడుల సమాచారం లీక్..!
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక పోలీసు అధికారి తీరు వివాదాస్పదంగా మారుతోంది. జిల్లా పోలీసు బాస్ అరాచక శక్తుల ఆటకట్టించే ప్రయత్నం చేస్తుంటే..ఆ ప్రణాళిక సమాచారం ముందుగానే నేరగాళ్లకు అందిస్తున్నారని ఆ అధికారి మీద ఆరోపణ. టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు సన్నిహితుడిగా ఆ అధికారికి పేరుంది. జిల్లా పోలీసు అధికారులు పక్కా ప్రణాళికతో వెళ్తే అప్పటికే అక్కడ
చంద్రయాన్-2 లేటెస్ట్ అప్ డేట్: సౌర గాలుల ప్రభావం: ఆర్బిటర్..ఫుల్ ఛార్జ్
చంద్రయాన్-2 లేటెస్ట్ అప్ డేట్: సౌర గాలుల ప్రభావం: ఆర్బిటర్..ఫుల్ ఛార్జ్
బెంగళూరు: చంద్రయాన్-2 మిషన్ పై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) లేటెస్ట్ అప్ డేట్ ను ప్రకటించింది. ఈ మిషన్ లో భాగంగా చంద్రుడి మీదికి ప్రయోగించిన ఆర్బిటర్ సౌర గాలుల ప్రభావానికి లోనైనట్లు వెల్లడించింది. ఆర్బిటర్ లో అమర్చిన పేలోడ్స్, కొన్ని రకాల కణాలు.. సౌర గాలుల వల్ల ఛార్జ్ అయ్యాయి. దీని ప్రభావం
వేములవాడలో నేడే సద్దుల బతుకమ్మ : రెండు రోజుల ముందే ఎందుకంటే
వేములవాడలో నేడే సద్దుల బతుకమ్మ : రెండు రోజుల ముందే ఎందుకంటే
బతుకమ్మ.. తెలంగాణ ఆడపడుచులు అంతా ఇష్టంతో జరుపుకునే పూల పండుగ. ప్రకృతిని ఆరాధించే కమనీయమైన పండుగ. సంస్కృతి సాంప్రదాయాలకు పట్టం కట్టే తెలంగాణకే సొంతమైన పండుగ. అలాంటి బతుకమ్మ సంబరాలను తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజున సద్దుల బతుకమ్మ గా పేర్కొంటారు. ఆరోజు అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహించి బతుకమ్మలను నిమజ్జనం చేసి
పార్టీ నిర్మాణ లోపానికి పవనే కారణం .. పవన్ టార్గెట్ గా పార్థసారధి వ్యాఖ్యలు
పార్టీ నిర్మాణ లోపానికి పవనే కారణం .. పవన్ టార్గెట్ గా పార్థసారధి వ్యాఖ్యలు
జనసేన పార్టీ కీలక నేత రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చింతల పార్థసారథి జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీలో కీలక పాత్ర పోషించి, అనకాపల్లి ఎంపీ స్థానం నుండి పోటీ చేసి ఓటమిపాలైన చింతల పార్ధసారధి జనసేన పార్టీకి రాజీనామా చేశారు. అంతటితో ఆగక ఆయన పవన్
ఆ సిలబస్లో గీతోపదేశాలు: ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కమల్ హాసన్
ఆ సిలబస్లో గీతోపదేశాలు: ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కమల్ హాసన్
చెన్నై: మక్కల్ నీది మయం పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్ ఈ మధ్య వార్తల్లో తరచూ కనిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తనదైన శైలిలో ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. తాజాగా అన్నామలై యూనివర్శిటీ సిలబస్‌లో భగవద్గీత గురించి ప్రస్తావించడంపై కమల్‌హాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతం అనే అంశాన్ని విద్యార్థులపై రుద్దడం సరికాదన్నారు. ఫలాన
జనసేనకు మరో నేత గుడ్ బై..వైసీపీలోకి ఎంట్రీ: కాపు నేతలకు జగన్ వల: పవన్ ను అక్కడే దెబ్బ కొట్టే స్కెచ్.
జనసేనకు మరో నేత గుడ్ బై..వైసీపీలోకి ఎంట్రీ: కాపు నేతలకు జగన్ వల: పవన్ ను అక్కడే దెబ్బ కొట్టే స్కెచ్.
జనసేనలో నేతలు ఒకరి తరువాత మరొకరు పార్టీ వీడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎప్పటికీ పట్టు నిలిచిపోతుందని భావించిన జనసేనానికి అక్కడే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. జనసేన నుండి కొందరు నేతలు బీజేపీ బాట పట్టగా..ఇప్పుడు మరో ముఖ్య నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ నుండి జనసేనలో చేరి..ఎంపీగా పోటీ చేసిన రాజమండ్రి మాజీ
జనసేన కీలక నేతల వలసల బాట .. ఆ ఎన్నికలకు జనసేనానికి తెచ్చింది తంటా
జనసేన కీలక నేతల వలసల బాట .. ఆ ఎన్నికలకు జనసేనానికి తెచ్చింది తంటా
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టిస్తుంది, ప్రభావం చూపిస్తుంది అని అందరూ భావిస్తే ప్రశ్నిస్తా అని వచ్చిన పార్టీ ప్రశ్నించటానికే పరిమితం అయ్యింది. జనసేన ఏపీలో ఒక్క స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ పార్టీలో పవన్ కళ్యాణ్ తో పాటు ఇక పవన్ పార్టీలో ప్రభావం చూపించగల నేతలు కూడా ఓటమి పాలయ్యారు.
జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వరా: ఆ మతానికి చెంది..అతీతుడా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!
జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వరా: ఆ మతానికి చెంది..అతీతుడా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ మీద కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీకి చెందిన కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు తాజాగా ముఖ్యమంత్రి జగన్ తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు అందించిన అంశం పైనా మాట్లాడారు. ఆ సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కలకలంగా మారాయి. క్రైస్తవ మతానికి చెందిన జగన్‌ మొన్న స్వామి
వ్యక్తిగత ఖాతాల్లోకి రూ.2వేల కోట్లు బదిలీ..PMC బ్యాంకు స్కామ్లో తొలి అరెస్టులు
వ్యక్తిగత ఖాతాల్లోకి రూ.2వేల కోట్లు బదిలీ..PMC బ్యాంకు స్కామ్లో తొలి అరెస్టులు
ముంబై: పంజాబ్ మరియు మహారాష్ట్ర సహకార బ్యాంకు (పీఎంసీ)లో కొద్దిరోజుల క్రితం భారీ స్కామ్ బయటపడిన విషయం తెలిసిందే. లోన్ల పేరుతో బ్యాంకు అధికారులు హెడిఐఎల్ కంపెనీ అధికారులతో కుమ్మక్కయ్యారని కొద్ది రోజుల క్రితం ముంబై పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. దాదాపు రూ.4 వేల కోట్లకు పైగా డబ్బులు
మంత్రులు..అధికారులు ఆయన వైపు చూడండి : ఏపీ గవర్నర్ ను చూసైనా: ఏం చేసారంటే..!
మంత్రులు..అధికారులు ఆయన వైపు చూడండి : ఏపీ గవర్నర్ ను చూసైనా: ఏం చేసారంటే..!
రాష్ట్ర ప్రథమ పౌరుడు. వ్యవహారంలో మాత్రం సాధారణ పౌరుడు. ఎక్కడా ఆర్భాటాలకు అవకాశం లేకుండా.. ఎవరికీ ఇబ్బంది కలగనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. అధికారం అనుభవించే కొందరు మంత్రులు..అధికారులకు దిమ్మ తిరిగేలా వ్యవహరించారు. ఏపీలో ఉన్న ఆర్దిక పరిస్థితుల పైన అవగాహన ఉన్న గవర్నర్ వ్యవహరించ తీరు ఇప్పుడు ఆసక్తి కరంగా..ఆదర్శంగా మారింది. రాష్ట్ర గవర్నర్ హోదా లో
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జియో సైంటిస్ట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. మొత్తం 102 జియో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 15 అక్టోబర్ 2019. సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్
ఎన్నిసార్లు అభాసుపాలైనా గరుడ శివాజీ ఇక మారడా: శివాజీ కొత్త పురాణంపై మండిపడుతున్న వైసీపీ
ఎన్నిసార్లు అభాసుపాలైనా గరుడ శివాజీ ఇక మారడా: శివాజీ కొత్త పురాణంపై మండిపడుతున్న వైసీపీ
ఏపీ రాజకీయాల్లో గత ఎన్నికల ముందు ఆపరేషన్ గరుడ అంటూ హడావిడి చేసిన సినీ నటుడు శివాజీ మొదటినుంచి టిడిపిని కాపాడడం కోసం విఫల యత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కేంద్రం ఆపరేషన్ గరుడ పేరుతో కొత్త కుట్రలు చేస్తుందంటూ గరుడ పురాణం వివరించారు శివాజీ. అలా గరుడ పురాణం తో గరుడ శివాజీ
ఏపీ నుండి కేంద్రమంత్రి ఎవరో తేలిపోయింది: ఆయనే వైపే మొగ్గు: ముహూర్తం ఫిక్స్..!
ఏపీ నుండి కేంద్రమంత్రి ఎవరో తేలిపోయింది: ఆయనే వైపే మొగ్గు: ముహూర్తం ఫిక్స్..!
వరుసగా రెండో సారి కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన ప్రధాని మోదీ తన కేబినెట్ విస్తరణకు రంగం సిద్దం చేస్తున్నారు. అందు కోసం దాదాపు ముహూర్తం సైతం ఖరారైంది. మోదీ ప్రస్తుత కేబినెట్ లో తెలంగాణ నుండి కిషన్ రెడ్డి ఉండగా..ఏపీ నుండి మాత్రం ప్రాతినిధ్యం లేదు. ఏపీలో బలపడాలని అడుగులు వేస్తున్న బీజేపీ ఈ సారి
వాలంటీర్ల మామూళ్ల దందా: ప్రభుత్వం సీరియస్: నలుగురిపై వేటు..!
వాలంటీర్ల మామూళ్ల దందా: ప్రభుత్వం సీరియస్: నలుగురిపై వేటు..!
ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వాలంటీర్లు వ్యవస్థలో అప్పుడే దందాలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ముఖ్యమంత్రి చేసిన సూచనలు బేఖాతర్ అవుతున్నాయి. ప్రభుత్వం పతీ 50 నివాసాలకు ప్రభుత్వ పధకాలు అందించేందుకు ఒక వాలంటీర్ ను నియమించింది. వీరిని గ్రామ .. వార్డు సచివాలయాలకు అనుసంధానం చేసారు. వీరు ఎటువంటి తప్పులు చేసిన
అన్న కాదు..రాజన్న: క్యాంటీన్లకు ముహూర్తం పెట్టేశారు: అక్కడ మాత్రమే ఏర్పాటు
అన్న కాదు..రాజన్న: క్యాంటీన్లకు ముహూర్తం పెట్టేశారు: అక్కడ మాత్రమే ఏర్పాటు
అమరావతి: రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు మళ్లీ రాబోతున్నాయి.. రాజన్న క్యాంటీన్ల పేరుతో. పేద వాడికి నామమాత్రపు ధరతో మూడు పూటలా భోజనాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈ క్యాంటీన్లను పరిమితంగా తీసుకుని రానుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆసుపత్రుల ఆవరణ లేదా పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన కసరత్తు తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది
నాటి క్లీన్ అండ్ గ్రీన్..నేటి స్వచ్ఛభారత్: ఇండియా ఎకనమిక్ సమ్మిట్ లో నారా లోకేష్: గతానికి భిన్నంగా!
నాటి క్లీన్ అండ్ గ్రీన్..నేటి స్వచ్ఛభారత్: ఇండియా ఎకనమిక్ సమ్మిట్ లో నారా లోకేష్: గతానికి భిన్నంగా!
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ఐటీ శాఖ మాజీ మంత్రి నారా లోకేష్.. చాలాకాలం తరువాత తెర మీదికి కనిపించారు. ఇన్నాళ్లు ట్విట్టర్ కే పరిమితమైన ఆయన ఓ ప్రతిష్ఠాత్మక సదస్సుకు హాజరయ్యారు. ఇండియా ఎకనమిక్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఏటేటా స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఏర్పాటయ్యే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు అనుబంధంగా